వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు, ఈ మృతికి అసలు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

