వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేటు లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది.
సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలో తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి రూ.2 కోట్ల విరాళం డీడీలను అందజేశారు.
Comments
Loading comments...

