వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అరసవల్లి క్షేత్రాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.
రూ.4 కోట్లతో పుష్కరిణి ఆధునికీకరణ, మాస్టర్ప్లాన్ పనులు చేపట్టామని, ప్రసాద్ పథకం ద్వారా మరిన్ని నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

