వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మాచవరం శ్మశానవాటిక సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఏడుగురు గంజాయి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.650 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు షేక్ సిద్దిక్ నర్సీపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

