Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్.. దేశీ పిస్టల్స్ స్వాధీనం

లక్ష్మి దేవి Jun 25, 2026 11:02 AM హైదరాబాద్ 12 viewsabout 18 hours ago
హైదరాబాద్‌లో ఇద్దరి అరెస్ట్.. దేశీ పిస్టల్స్ స్వాధీనం - Udayam Digital
హైదరాబాద్‌లో దేశీ పిస్టల్స్ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖిల్వత్‌కు చెందిన ముదాసిర్ హుస్సేన్, నాందేడ్‌కు చెందిన అమీర్ ఖాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రెండు దేశీ పిస్టల్స్, ఏడు బుల్లెట్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...