వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో దేశీ పిస్టల్స్ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖిల్వత్కు చెందిన ముదాసిర్ హుస్సేన్, నాందేడ్కు చెందిన అమీర్ ఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుండి రెండు దేశీ పిస్టల్స్, ఏడు బుల్లెట్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

