వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న 21 మంది మహిళలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా నమ్మించి తెలంగాణలో 22 సైబర్ నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
అరెస్టైన వారంతా తెలంగాణకు చెందిన మహిళలేనని అధికారులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

