Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అరెస్టులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:04 AM మహబూబాబాద్ General
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అరెస్టులు - Udayam
అసెంబ్లీ సమావేశాల ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో తొర్రూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండలానికి చెందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు జంపయ్య, వెంకన్నలను ముందస్తుగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితులపై నిఘా కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...