వార్తలకు తిరిగి వెళ్లండి
హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్

ఆస్తి పంపకాల వివాదంలో చిగురుపాటి ఆంజనేయ (80)పై దాడి చేసి హత్య చేసిన ఏడుగురు నిందితులను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
విడపనకల్లు మండలం హావలిగిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...