వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ నార్తర్న్ కమాండ్ను తొలిసారి సందర్శించారు. అక్కడ ఆయన సరిహద్దు భద్రత, సైనిక కార్యాచరణ సన్నద్ధతను సుదీర్ఘంగా సమీక్షించారు.
అధికారులతో మాట్లాడిన ఆయన దేశ రక్షణలో నిరంతర అప్రమత్తత అత్యంత కీలకమని చెప్పారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

