వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద ఎస్ఐ టి. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులతోపాటు, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురికి జరిమానాలు విధించారు.
గంజాయి, ఇతర నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

