Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానమంత్రిని కోరిన అర్జున

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 12, 2026 8:58 PM ఆల్ ఇండియా జాతీయ
దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానమంత్రిని కోరిన అర్జున - Udayam
టీవీకే నేత, తమిళనాడు మంత్రి అడు అర్జున దక్షిణ రాష్ట్రాలకు ప్రధానమంత్రిని నిర్ణయించే సంఖ్యాబలం ఉండాలని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. తమిళనాడు సొంత ప్రధానమంత్రిని ఇవ్వగల స్థితికి చేరాలని ఆకాంక్షించారు. డీలిమిటేషన్‌ చర్చల నేపథ్యంలో దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని పేర్కొన్నారు. అర్జున వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి మనోజ్‌ యాదవ్‌ కీలకమైనవిగా అభివర్ణించారు.

Comments

G
Loading comments...