Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
madhu Aug 29, 2026 10:06 AM ములుగుGeneral
అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి - Udayam
ములుగు జిల్లాలో చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సహదేవరావు కోరారు. దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...