Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ఓటర్లు ఎవరికి అన్యాయం జరగకుండా చర్యలు నరేందర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 29, 2026 4:49 PM నిర్మల్General
అర్హులైన ఓటర్లు ఎవరికి అన్యాయం జరగకుండా చర్యలు నరేందర్ - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్హులైన ఓటర్లు ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఓట్ల జాబితా సమగ్ర పునః సవరణ చేపట్టడం జరుగుతుందని నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ కత్తి నరేందర్ పేర్కొన్నారు. వారి పేటలో ఏర్పాటుచేసిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో నోటీసులు వచ్చిన ఓటర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తగిన ఆధారాల నిర్ణీత సమయంలో తక్షణమే సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ లు ఉన్నారు.

Comments

G
Loading comments...