Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 8:30 AM కామరెడ్డిGeneral
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి - Udayam
రాజంపేట మండలంలోని పెద్దయపల్లి గేట్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా కాట్రియాలకు చెందిన కుమ్మరి లింగం (60) గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...