Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల భారంతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 10:55 AM కామరెడ్డిGeneral
అప్పుల భారంతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
నస్రులాబాద్ (మం) బస్వాయిపల్లికి చెందిన విఠల్(28) అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకున్నామని, EMIలు చెల్లించకపోవడంతో ఆగస్టు 22న ఓ ఫైనాన్స్ వారు ఇంటిని సీజ్ చేశారని మృతుని భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన విఠల్ ఇంట్లో ఉరేసుకున్నట్లు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...