వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సమావేశంలో 26 కీలక అంశాలకు ఆమోదం పొందింది. కొండపై దీక్షపరుల మండపం, నిత్య కళ్యాణ మండపం, వేద పాఠశాల, గోశాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాయగిరి వద్ద భారీ ఆర్చ్ నిర్మాణం, రోజూ 2 వేల మంది భక్తులకు అన్నదానం, ఆన్లైన్ సేవల విస్తరణకు నిర్ణయించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
Comments
Loading comments...

