వార్తలకు తిరిగి వెళ్లండి
నియోజకవర్గాల వారీగా బాధ్యుల నియామకం
పవన్ కుమార్ Jun 25, 2026 6:24 AM హైదరాబాద్ 7 viewsabout 23 hours ago

జూన్ 30న చింతకానిలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ' విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించింది. భారీ సంఖ్యలో రైతులను, కార్యకర్తలను తరలించేందుకు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న ఈ సభలో వ్యవసాయ సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేసే అవకాశం ఉన్నందున, జిల్లా స్థాయి నేతలంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని డీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...