వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ అనిల్ కుమార్ తెలిపారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు, ఏఐ కోఆర్డినేటర్లు సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

