వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ ఆవరణలో సాధువుల వేషధారణతో నాటకం వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు క్షమాపణ చెప్పాలని జనగామ జిల్లా విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
రాహుల్ గాంధీ సమక్షంలో అయోధ్య రామాలయం, సాధువులను కించపరిచేలా ప్రదర్శన జరిగిందని వీహెచ్పీ నాయకులు ఆరోపించారు. హిందువులను అవమానించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
Comments
Loading comments...

