వార్తలకు తిరిగి వెళ్లండి
కోవిడ్ మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ

వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మరణించడం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. వీరి నమూనాలను తదుపరి నిర్ధారణ కోసం పూణే వైరాలజీ ల్యాబ్కు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కడప రిమ్స్, వెల్లూరు సీఎంసీలలో ఈ మరణాలు సంభవించాయి. డయేరియా, కలరా వంటి వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం సకాలంలో గుర్తించకపోవడంపై వైద్య శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...