Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ వికసిత్ భారత్‌కు వృద్ధి ఇంజిన్‌: మోదీ

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 01, 2026 2:37 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఏపీ వికసిత్ భారత్‌కు వృద్ధి ఇంజిన్‌: మోదీ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్‌కు వృద్ధి ఇంజిన్‌గా మారే సామర్థ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...