వార్తలకు తిరిగి వెళ్లండి
ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం ఊరట

ఆంధ్రప్రదేశ్లో మరణించే మున్సిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని గతంలో ఉన్న రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది.
ఈ పెంచిన మొత్తాన్ని అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మిక కుటుంబాలకు ఊరట లభించనుంది.
Comments
Loading comments...