Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం ఊరట

సంజయ్ రెడ్డి Jul 18, 2026 10:30 AM అమరావతిabout 3 hours ago
ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం ఊరట - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో మరణించే మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని గతంలో ఉన్న రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ పెంచిన మొత్తాన్ని అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మిక కుటుంబాలకు ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...