వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి కోసం ఇప్పటికే ₹15 వేల కోట్లు మంజూరు చేయగా, హడ్కో ద్వారా మరో ₹11 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన వెల్లడించారు.
మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇదే తరహా ప్రగతిని తెలంగాణలోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకత్వం సమన్వయంతో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
Comments
Loading comments...
