వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని ఆయన ఆకాంక్షించారు.
జొన్నగిరి ద్వారా ఏపీ బంగారం ఉత్పత్తికి చిరునామాగా మారనుందని సీఎం తెలిపారు. అలాగే కడప స్టీల్ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి, కర్నూలు డ్రోన్ సిటీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

