వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని విషయంలో తమ అధినేత వైఎస్ జగన్ మాటే తమ మాట అని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము 'మూడు రాజధానుల' (మావిగన్) విధానానికే కట్టుబడి ఉన్నామని, దీనిపై కూటమి నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.
అమరావతిలో తమ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే భయంతోనే కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అయినా చూపించాలని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

