వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ రైతులకు యాన్యుటీ పెంపు మరియు ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేల అద్దె భత్యం ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
అలాగే రూ.9,076 కోట్లతో 11 పారిశ్రామిక ప్రాజెక్టులు, రైతులకు రుణమాఫీ మరియు కీలక సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
Comments
Loading comments...