వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్కు సాధారణ నెలవారీ కేటాయింపుతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
