వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురుగు వెంకటేష్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీటీఓ, ఎంవీఐ అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రైవేట్ యాప్ల ద్వారా అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికుల రవాణా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Comments
Loading comments...

