వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
మరో పేపర్ లీక్.. ఆగస్టులో మళ్లీ పరీక్షలు

ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU)లో ఇంజినీరింగ్ ప్రశ్నపత్రాలు వాట్సాప్లో లీక్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశిష్ కుమార్ గుప్తాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఘటనపై విచారణ ప్రారంభించిన యూనివర్సిటీ, సంబంధిత రెండు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఆగస్టు మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
Comments
Loading comments...