వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అనంతగిరి మండలం ఖానాపురానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

