వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత అన్నదానాలు, మహాప్రసాదాలు, పెళ్లి విందులపై దృష్టి సారించినట్లు మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే తెలిపారు.
సామూహిక భోజనాలు, లంగర్ల నిర్వహణకు ఏడు రోజుల ముందే అనుమతి తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

