వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆలయ ఇంఛార్జ్ ఈవో చక్రధరరావు ప్రసాద విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వంటకాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈవో, భక్తులకు నిరంతరం నాణ్యమైన ప్రసాదాలు అందించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

