Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ

Follow Udayam on Google
madhu Aug 28, 2026 12:51 PM ములుగుGeneral
అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ - Udayam
ములుగు జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టుకుని మిఠాయిలు తినిపించుకున్నారు. గురువారం ఓ చిన్నారి తన అన్నకు రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. చెల్లెలిని జీవితాంతం కాపాడుకుంటానని అన్న మాట ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Comments

G
Loading comments...