వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం అక్క పళ్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎత్తిన బోనాలు ఎత్తుకొని ఊరేగించారు. బోనాల పండుగ విశిష్టతను వివరించారు.
విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి,ఉపసర్పంచ్ బాబు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

