వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏపీ పేపర్మిల్లు తీరును మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు.
కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

