Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఇళ్ల కూల్చివేతపై తోట త్రిమూర్తులు ఆగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:30 PM తూర్పుగోదావరి General
పేదల ఇళ్ల కూల్చివేతపై తోట త్రిమూర్తులు ఆగ్రహం - Udayam
మండపేటలో పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. పొలాలను లేఅవుట్లుగా మార్చే ఉద్దేశంతోనే అర్ధరాత్రి ఇళ్లను తొలగించారని ఆరోపించారు. మూడు పుష్కరాలుగా అక్కడ నివసిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానన్న ఆరోపణలను ఖండిస్తూ, చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు.

Comments

G
Loading comments...