Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్పస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 2:04 PM మహబూబ్‌నగర్General
అండర్పస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ - Udayam
బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న నూతన అండర్పాస్ బ్రిడ్జి పనులను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో అలసత్వం వహించకుండా నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. హైవేపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...