వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్లో శుక్రవారం రాత్రి పురిటినొప్పులతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 108 అంబులెన్స్లో నాచారం నివాసి మీరాదేవి (28) మగబిడ్డకు జన్మనిచ్చింది.
108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం సిబ్బంది పెద్ద ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించి, తల్లీబిడ్డను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

