Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 3:16 PM మంచిర్యాలGeneral
అంబులెన్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ - Udayam
ప్రజలకు రోగులకు మేలు చేసేందుకే ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మధ్యాహ్నం లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను వారు ప్రారంభించారు. అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఆపత్కాలంలో రోగులను మెరుగైన చికిత్స నిమిత్తం తరలించేందుకు వీలుంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు.

Comments

G
Loading comments...