వార్తలకు తిరిగి వెళ్లండి
అనంతపురం: 83.44% పూర్తి చేసిన ఓటర్ల నమోదు ప్రక్రియ
భవేష్ కుమార్ Jun 24, 2026 8:53 AM అనంతపురం 3 viewsabout 15 hours ago

అనంతపురం జిల్లాలో ఎస్ఐఆర్-2026 ఓటర్ల నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలోని మొత్తం 20,38,523 మంది ఓటర్లలో, ఇప్పటివరకు 17,00,945 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు.
జూన్ 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా, బిఎల్ఓలు ఇప్పటివరకు 58,989 ఫారాలను సేకరించి అప్లోడ్ చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...