వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి–సోలాపూర్ మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలు శనివారం నుంచి రెగ్యులర్ వారాంతపు సర్వీసుగా మారనుంది. ప్రయాణికుల నుంచి లభించిన ఆదరణ నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ, తిరుపతి, మదనపల్లె, అనంతపురం, గుంతకల్, రాయచూర్, కలబుర్గి తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
Comments
Loading comments...

