వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి లో భూత్పురు మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన శివ మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం హాస్పిటల్ కి వెళ్లి బాధితుడిని పరామర్శించారు .
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.
Comments
Loading comments...

