వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు, రైల్వే మార్గాల అనుసంధానంతో రాజధాని అమరావతి నిర్మాణంలో పల్నాడు జిల్లా కీలకం కానుంది. 189 కిమీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పల్నాడు మీదుగా వెళ్లనుండగా, ఎర్రుపాలెం–అమరావతి నంబూరు రైల్వే లైన్ దీనిని ఆర్థిక కారిడార్గా మార్చనుంది.
ఈ ప్రాజెక్టులతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మోటదక గ్రామంలో 2,340 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ (CRDA) సమావేశంలో ఆమోదం లభించింది.
Comments
Loading comments...

