వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన సమీర్(35) అనే యువకుడు ఇటీవల పక్షవాతానికి గురయ్యారు. నిరుపేద కుటుంబం కావడంతో, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మురళి విషయం తెలుసుకుని వారి పరామర్శించారు. 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను అందించి అండగా నిలిచారు.
Comments
Loading comments...

