Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రమాదేవి

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 12:07 PM అనంతపురంGeneral
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రమాదేవి - Udayam
ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వస్తున్న రమాదేవికి గుత్తిలో టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాట సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎమ్మెల్సీ రమాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...