వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో సెప్టెంబరులో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరడంతో ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వర్షాలు లేకపోవడంతో ఎండలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రతతో ప్రధాన రహదారులు, కూడళ్లలో జనసంచారం తగ్గింది.
Comments
Loading comments...

