వార్తలకు తిరిగి వెళ్లండి

1948లో ఏర్పడిన అమలాపురం మున్సిపాలిటీకి అదే ఏడాది సెప్టెంబరు 29న తొలి ఛైర్మన్గా కుడిపూడి సూర్యనారాయణరావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు 18 మంది ఛైర్మన్లు, 12 మంది ప్రత్యేక అధికారులు పనిచేశారు.
ఈ ఏడాది మార్చి వరకు రెడ్డి సత్య నాగేంద్రమణి ఛైర్పర్సన్గా వ్యవహరించారు. 2026 మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

