Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్‌ షా జవాబివ్వాలి: రాహుల్‌

Follow Udayam Digital on Google
శివ కుమార్ Aug 10, 2026 6:41 AM ఆల్ ఇండియా జాతీయ
అమిత్‌ షా జవాబివ్వాలి: రాహుల్‌ - Udayam Digital
విద్యార్థుల ఆందోళనపై పోలీసులు జరిపిన దాడి విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయన సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి జరిగి రోజులు గడిచినా అమిత్‌ షా స్పందించలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...