వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతి మన రాజధాని: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ‘గొడ్డలి పార్టీ’ ఉందని, వారి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గతంలో మూడు రాజధానులంటూ డ్రామాలు ఆడారని విమర్శించారు.
మన ఏకైక రాజధాని అమరావతేనని, దీనికి కేంద్రం సహకరిస్తోందని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు.
Comments
Loading comments...