Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో గవర్నర్ నివాస సముదాయానికి ఏపీ ప్రభుత్వం అనుమతి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:53 PM అమరావతిGeneral
అమరావతిలో గవర్నర్ నివాస సముదాయానికి ఏపీ ప్రభుత్వం అనుమతి - Udayam
రాజధాని అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తెలిపింది. రాజ్‌భవన్, దర్బార్‌ హాల్‌ తదితర నిర్మాణాలకు రూ.212.22 కోట్లతో గతంలో ఇచ్చిన పరిపాలనా ఆమోదానికి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ సోమవారం జీవో-1100 జారీ చేశారు.

Comments

G
Loading comments...